చారిత్రక నేపథ్యం :
''తెలుగదేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స''
- శ్రీకృష్ణదేవరాయలు
పదహారవ శతాబ్దం నాటి రాయలకాలాన్ని విమర్శకులు ప్రక్రియాపరంగా ‘ప్రబంధయుగం’ అన్నారు. రాయలకాలంలో వెలువడిన వాటికే ప్రబంధాలనే పేరు వచ్చింది. రాయలు రాసిన ‘ఆముక్తమాల్యద’ కూడా ప్రబంధం అన్నారు. నిజానికి ఇది ఆధునిక విమర్శకుల సృష్టితప్ప వేరొకటి కాదు. తిక్కన తన భారతాన్ని ‘ప్రబంధమండలి’ అన్నాడు. ఎఱ్ఱనకు ‘ప్రబంధపరమేశ్వరుడు’ అనే బిరుదు వుంది. అవచి తిప్పయసెట్టి శైవ ప్రబంధం రాయమంటే శ్రీనాధుడు ‘హరవిలాసం’ రాశాడు. దండి కావ్యానికి చెప్పిన అష్టాదశ వర్ణనలే ప్రబంధానికి ఉంటున్నాయి. కాబట్టి పూర్వం ప్రబంధ శబ్దం మంచి రచన, మంచి కూర్పుకలది, కావ్యం, కృతి అనే అర్ధాలలోనే వాడబడింది.
‘తెలుగదేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ, తెలుగొకండ
ఎల్లనృపులు గొలువనెరుగవే బాసాడి
దేశభాషలందు తెలుగులెస్స..!’
‘తెలుగదేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ, తెలుగొకండ
ఎల్లనృపులు గొలువనెరుగవే
గబ్బిలమును రచించినది గుర్రం జాషువా . జాషువా 1895 సెప్టెంబర్ 28న వినుకొండలో
- Popular
- Comments
-
ee navala ekkada labhyamavutundi telupandi...dayachesi
Written by ramnarayana chippe Sunday, 09 March 2014
అమ్మ భాషకు జేజేలు
‘మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఈనాడు ఆదివారం అనుబంధ సంచిక
తెలుగు సామెతలు
సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల
అనంతత్వం నిండిన అజంత భాష
తెలుగు భాష ప్రస్తావన రాగానే ప్రపంచవ్యాప్తంగా పలికే పదం
తెలుగు వెలుగులేవీ?
ఏభాషా అంత తేలికగా వాగ్వ్యవహారం నుంచి జారిపోదు.
చిరస్మరణీయుడు : సి.పి.బ్రౌన్
తెలుగు సాహిత్యానికి పునప్రతిష్ఠ చేసిన మహోన్నత వ్యక్తిగా
మాతృభాషా పరిరక్షణ - భవిష్యత్
చారిత్రక నేపథ్యం :
''తెలుగదేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు
Who's Online
We have 19 guests and no members online